రాష్ట్రంలోనే ఉత్తమ బెస్ట్ డిపోగా సత్తుపల్లి

60చూసినవారు
రాష్ట్రంలోనే ఉత్తమ బెస్ట్ డిపోగా సత్తుపల్లి
టీజీఎస్ ఆర్టీసీ అందిస్తున్న ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి డిపోకు ఉత్తమ మొదటి డిపో అవార్డు దక్కింది. శనివారం హైదరాబాద్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా రూ. 3 లక్షల విలువైన చెక్కుతో పాటు ట్రోఫీని డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మీ అందుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరినందుకు అవార్డు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్