48 గంటల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేశాం: ఎమ్మెల్యే

64చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. గురువారం వైరా మండల కేంద్రంలో రైతు రుణమాఫీ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన మీకు ఏమిచ్చినా తక్కువేనని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్