నూటికి నూరు శాతం పదో తరగతి ఫలితాలు సాధించిన మోడల్ పాఠశాల

60చూసినవారు
నూటికి నూరు శాతం పదో తరగతి ఫలితాలు సాధించిన మోడల్ పాఠశాల
కారేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ మోడల్ కళాశాల చెందిన 10వ తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచారు. మొత్తం 97 మంది విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, మంగళవారం నాడు వెలబడిన ఫలితాలలో 97 మందికి 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎండి అక్తర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్