సీఎం రేవంత్ డౌన్.. డౌన్ నినాదాలతో హోరెత్తిన కొడంగల్

84చూసినవారు
సీఎం రేవంత్ డౌన్.. డౌన్ నినాదాలతో హోరెత్తిన కొడంగల్
రైతు భరోసా ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రైతుల‌తో క‌లిసి బీఆర్ఎస్ పార్టీ నిర‌స‌న తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్