బంగ్లాతో వామప్ మ్యాచ్‌కు కోహ్లీ దూరం?

60చూసినవారు
బంగ్లాతో వామప్ మ్యాచ్‌కు కోహ్లీ దూరం?
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరగబోయే వామప్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వీసా అపాయింట్‌మెంట్, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ నిష్క్రమణ వంటి కారణాలతో కోహ్లీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని సమాచారం. ఇప్పటికే టీమిండియా ఫస్ట్ బ్యాచ్‌లో రోహిత్, బుమ్రా, సూర్య, కుల్దీప్, అర్ష్‌దీప్ తదితర క్రికెటర్లు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్