పాకిస్థాన్కు చెందిన ఓ అమ్మాయి టీమిండియా క్రికెటర్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. కోహ్లీ చిత్రంతో కూడిన లాకెట్ను మెడలో ధరించింది. ఈమె టీ 20 ప్రపంచకప్లో భాగంగా న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ను వీక్షించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.