ఆదివాసీ కోలవార్నూతన మండల కార్యవర్గం ఎన్నిక

77చూసినవారు
ఆదివాసీ కోలవార్నూతన మండల కార్యవర్గం ఎన్నిక
చింతలమానపల్లి మండలంలో కోలవార్ సంఘం నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. మండలంలోని కొలవార్ మన్నేవార్ సమస్యలు చర్చించుకున్నారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు బురుస పోషయ్య గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని గిరిజనుల పైన ప్రజాప్రతినిధులు గిరిజన అధికారులు ఐటీడీఏ పీవో సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్