రత్నం రమేష్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

56చూసినవారు
రత్నం రమేష్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం రమేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్ ఆత్రం సుగుణక్క పరామర్శించారు. ఇటీవల రత్నం రమేష్ తండ్రి మాజీ సర్పంచ్ లింగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ తో కలిసి సుగుణక్క వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్