సిర్పూర్: వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ దండే విఠల్

64చూసినవారు
సిర్పూర్: వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ దండే విఠల్
సిర్పూర్ టీ మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ఎమ్మెల్సీ దండే విఠల్ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్సీని శాలువాతో సన్మానించారు. అంతకు ముందు శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి చీర సమర్పించారు.

సంబంధిత పోస్ట్