రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

4666చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
లింగాపూర్, గోపాల్ పూర్ గ్రామాల మధ్య మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జైనూర్ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్