అడవిలో కొనసాగుతున్న ఆపరేషన్ గజ

6037చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం మురళిగూడ అటవి ప్రాంతంలో గ్రామస్తులకు ఏనుగు కనిపించడంతో అడవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు, నిపుణులు థర్మల్ డ్రోన్ల సహకారంతో ఆ ఏనుగును గుర్తించే పనిలో పడ్డారు. ఏనుగును ప్రాణహిత నది దాటించేందుకు 120 మంది సిబ్బందితో ఉదయం నుండి అడవినంతా జల్లెడ పడుతున్నారు.

సంబంధిత పోస్ట్