కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం బాబాసాగర్ గ్రామానికి చెందిన బీఎస్పీ జిల్లా ఆర్గనైజర్ దుర్గం జనార్ధన్, అంబేడ్కర్ కమిటీ సభ్యులు దుర్గం బాబురావు, ఉపాధ్యక్షులు శివరాం, కార్యదర్శి రాజాలింగు, నాగేష్, రమేష్ బిఎస్పీ పార్టీ నుండి బీజేపీలో చరారు. వీరికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్పుతే తుకారాం, పవన్ పురోహిత్, మోహన్ తదితరులున్నారు.