కాంగ్రెస్ ప్రచార రథాలు

66చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. గురువారం గుంటూరు కాలనీలో ప్రచార రథాలకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్, జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు జెండాలు ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో నాయకులు సిడం గణపతి, వార్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్