హనుమాన్ ఆలయాలలో భక్తుల సందడి

77చూసినవారు
కొమురంభీం జిల్లాలోని ఆలయాలన్నీ శ్రీరామ, హనుమ నామస్మరణలతో మారి మోగిపోతున్నాయి. మంగళవారం తెల్లవారుజామునే హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని కాగజ్నగర్ లో భక్తులు శ్రీరాములవారిని హనుమంతున్ని దర్శనించుకొని హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాల స్వీకరించారు. అన్ని ఆలయాలలో హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు, కీర్తనలతో స్వామి వారిని కీర్తించారు. దర్శించుకున్న వారిలో హనుమాన్ స్వాములు, యువకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్