దశదినముకు బియ్యం అందించిన దాతలు

569చూసినవారు
దశదినముకు బియ్యం అందించిన దాతలు
బెజ్జూర్ మండల గ్రామపంచాయతీ గోల్కొండ వీధికి చెందిన దూపం రాజు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృశ్య బెజ్జూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బియ్యం శుక్రవారం బియ్యం అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న దాతలు బెజ్జూర్ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా తెలంగాణ జావిద్, తంగడపల్లి మహేష్, అమీరుద్దీన్, పుల్లూరు సతీష్ లకు మృతుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్