ఉచిత శిక్షణ పరిశీలించిన డీఈఓ

62చూసినవారు
ఉచిత శిక్షణ పరిశీలించిన డీఈఓ
డా. బి. ఆర్. అంబేడ్కర్ పట్టుదల భావితరాలకు మార్గనిర్దేశమని డీఈఓ అశోక్ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని డీఆర్నే భవనంలో అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్సీలో ఉచిత శిక్షణను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్, ఉపాధ్యాయులు మామిడాల తిరు పతయ్య. శ్రీశైలం, వెంక శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్