గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ

70చూసినవారు
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ
కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగు వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఆదివాసి కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజన్, టౌన్ సీఐ శంకరయ్య, రూరల్ ఎస్ఐ మహేందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్