మొబైల్ చోరీ..

1072చూసినవారు
కాగజ్‌నగర్‌ గోకుల్ చాట్ లో సోమవారం రాత్రి మొబైల్ చోరీ జరిగింది. కాగజ్‌నగర్‌ కు చెందిన ప్రసాద్ తన మొబైల్ ను టేబుల్ పై పెట్టి మరిచిపోయాడు. అది గమనించిన ఇద్దరు వ్యక్తులు మొబైల్ ను చాకచక్యంగా తీసుకుని అక్కడి నుండి జారుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ‌ మంగళవారం స్తానిక పోలీస్ స్టేషన్లో బాదితుడు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వారిని ఎవరైన గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్