రూ. 1. 80 లక్షల నగదు పట్టుకున్నట్టు రూరల్ ఎస్ఐ

1089చూసినవారు
రూ. 1. 80 లక్షల నగదు పట్టుకున్నట్టు రూరల్ ఎస్ఐ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని అటవీశాఖ చెక్ పోస్టు వద్ద ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 1. 80 లక్షల నగదు పట్టుకున్నట్టు రూరల్ ఎస్ఐ సోనియా తెలిపారు. డబ్బులకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా వేర్వేరు వ్యక్తులు నగదు తరలిస్తుండగా పట్టుకుని ఎఫ్ఎస్ఈ ఆధికారికి అప్పగించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్