చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణి

63చూసినవారు
చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణి
కాగజునగర్ పరిధిలోని మేయిన్ మార్కెట్లో స్పర్శ ఫౌండేషన్, సిర్పూర్ పేపర్ మిల్లు ఆధ్వర్యంలో సోమవారం ఉచిత గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మిల్లు ప్రతినిధులు మాట్లాడుతూ. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బంది పడవద్దని మిల్లు యాజమాన్యం గొడుగులు అందజేస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఈ గొడుగులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతినిధి తుమ్మ రమేష్, నాగేశ్వరరావు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్