ఉగ్రవాదుల స్కెచ్‌లు విడుదల.. రూ.20 లక్షల రివార్డు

66చూసినవారు
ఉగ్రవాదుల స్కెచ్‌లు విడుదల.. రూ.20 లక్షల రివార్డు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక (ఐఏఎఫ్‌) దళం వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్‌ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి. శనివారం సాయంత్రం పూంచ్‌లోని షాసితార్ సమీపంలో ఐఏఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్