దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు

56చూసినవారు
దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు
అశ్వారావుపేట మండలం గాండ్లగూడేనికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వాంకుడోతు రాము ఈనెల 15 రాత్రి అసభ్యంగా ప్రవర్తించి కొట్టాడు. ఇదేమని ప్రశ్నించిన వాంకుడోతు లాల్యానూ రాము, శ్రీను కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై శనివారం కేసు నమోదుచేసి నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్