గోటితో వలచిన తలంబ్రాలతో భద్రాద్రికి బయలుదేరిన భక్తులు

1078చూసినవారు
చర్లకి చెందిన శ్రీరామ భక్తులు వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమికి గాను గోటితో వలచిన తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆదివారం చర్ల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తలంబ్రాలతో భద్రాద్రికి శ్రీరామస్మరణతో పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. శ్రీరామనవమికి గాను స్వామివారికి గోటితో వలచిన తలంబ్రాలను సిద్ధం చేయడం సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్