దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

52చూసినవారు
దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని సంగం గ్రామంలో శనివారం రాత్రి బొమ్మిడి నవీన్ కుమార్ అదే గ్రామానికి చెందిన అప్పుల సురేషను అకారణంగా బూతులు తిట్టి గులకరాయితో తలపై కొట్టి గాయపరిచాడు. ఆదివారం బాధితుడి ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు పాల్వంచ రూరల్ ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్