క్రియాశీలక సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమం

68చూసినవారు
క్రియాశీలక సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో గురువారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గరికే రాంబాబు, ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం, ఉపాధ్యక్షుడు పొడిచేటి చిన్నారావు, కార్యదర్శి బానోతు రవికుమార్, గ్రామ కమిటీ నాయకుడు అలుగుల శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్