పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్

55చూసినవారు
పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో డి. వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ ధారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్