కొత్తగూడెం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల వేడుకలు

80చూసినవారు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 21 నుండి 31వ తారీకు వరకు జరిగే కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ప్రారంభించారు. ప్రదర్శనతో పాటు వాటి వినియోగం గురించి కూడా వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్