రేషన్ బియ్యం పట్టివేత

72చూసినవారు
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారంతో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు పట్టణం మేతర బస్తీకి చెందిన షేక్ యాకుబ్ పాషా నివాసంపై మంగళవారం దాడిచేశారు. ఈ దాడిలో 57 క్వింటాళ్ల బియ్యాన్ని, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ రమేశ్ కుమార్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్