స్క్రాప్ అవినీతిపై విచారణ జరిపించాలి

560చూసినవారు
పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ పాతప్లాంట్ ఇటీవల కూల్చివేశారు. ప్లాంట్ లో స్క్రాప్ అవినీతి జరిగిందని, దర్యాప్తు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. కేటీపీఎస్ పాతప్లాంట్ 8వ యూనిట్ కూల్చివేత టెండర్ లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు.

సంబంధిత పోస్ట్