వ్యవసాయ శాఖ స్టాల్లాను పరిశీలించిన కలెక్టర్

52చూసినవారు
కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేయబోయే వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ప్రదర్శనకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పరిశీలించారు. వ్యవసాయ శాఖ తరపున నిర్వహించే స్టాళ్ళలో రైతులకు కావలిసిన విత్తనాలు, ఎరువులు, కంపెనీల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్