బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు

52చూసినవారు
తనను బెదిరిస్తున్నారని ఓ వ్యక్తిపై మణుగూరు పట్టణానికి చెందిన ప్రైవేటు వైద్యుడు శశిధర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. తనను కొన్ని శక్తులు నగదు ఇవ్వాలని వేధిస్తున్నారని, మాన సిక క్షోభకు గురిచేస్తున్నారని స్వీయ వీడియోను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్