గ్రామస్తుల అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు ప్రారంభించొద్దు

2965చూసినవారు
బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో రెండోసారి ఇసుక ర్యాంపు ప్రారంభం చేస్తారని, ఈసారి గ్రామస్తులకు, సొసైటీ సభ్యులకు తెలియకుండా ప్రారంభం చేస్తే ఒప్పుకోమని ఆందోళన చేపడుతామంటూ శనివారం మోతే గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇసుక ర్యాంపు నిధులు గ్రామస్తులకు, సొసైటీ సభ్యులకు ఉపయోగపడాలని, ర్యాంపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్