పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్రెడ్డిని గెలిపించాలి

52చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్రెడ్డిని గెలిపించాలి
ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది ఏనుగుల రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కిన్నెర కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్