ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

75చూసినవారు
ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మణుగూరు ఏరియా ఓసీ-2లోని హిందుస్తాన్ ట్రేడ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం దుర్గం రామచందర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ మాట్లాడారు. హిందుస్తాన్ కంపెనీలో కార్మికులతో 12గంటలు పని చేయిస్తూ 8 గంటల వేతనం కూడా చెల్లించటం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్