డేంజర్ జోన్ లో రెండు గ్రామాలు

80చూసినవారు
మణుగూరు మండలంలోని అతి పెద్ద చెరువు, పర్యాటక నిలయమైన పేరంటాల చెరువుకు భారీ వర్షాలతో గండి పడింది. శుక్రవారం గ్రామస్తులు గండీ పూర్చుతున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుందాని, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్