NTA సమగ్రతపై సందేహాలు: కాంగ్రెస్

84చూసినవారు
NTA సమగ్రతపై సందేహాలు: కాంగ్రెస్
NEET పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. NTA సమగ్రతపై సందేహాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటు కొత్త స్టాండింగ్ కమిటీలు ఏర్పాటయ్యాక, NEET, NTA, NCERTపై లోతైన సమీక్షను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. NEET పరీక్షతో CBSE కాని పాఠశాలల నుంచి వచ్చే యువతకు నష్టం వాటిల్లుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్