టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ

62చూసినవారు
టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్