ఎన్సీపీ నేతలతో అజిత్‌ పవార్‌ భేటీ (Video)

51చూసినవారు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్