పిక్నిక్‌కి వెళ్లిన వారిపై దాడి చేసిన చిరుత (వీడియో)

84చూసినవారు
పిక్నిక్‌కి వెళ్లిన ఓ బృందంపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షాడోల్‌లోని సౌత్ ఫారెస్ట్ డివిజన్ రేంజ్‌లో కొంతమంది ఆదివారం పిక్నిక్‌కి వెళ్లారు. ఖితౌలీలోని సోన్ నది సమీపంలో వారు విహార యాత్రను ఎంజాయ్ చేస్తుండగా, సడెన్‌గా ఓ చిరుతపులి వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. చిరుత దాడి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్