'ప్రశ్నాపత్రాలిస్తాం.. ఆన్సర్ షీట్స్ మీరే తెచ్చుకోండి'

69చూసినవారు
'ప్రశ్నాపత్రాలిస్తాం.. ఆన్సర్ షీట్స్ మీరే తెచ్చుకోండి'
కర్ణాటక సరికొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే 5,8,9 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి బోర్డు పరీక్షలకు విద్యార్థులే తమ ఆన్సర్ బుక్‌లెట్లను తెచ్చుకోవాలని తెలిపింది. సెంటర్లలో ప్రశ్నాపత్రాలే ఇస్తామని చెప్పడంతో ప్రతిపక్షాలు, పిల్లల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్