పసుపుతో చర్మం కాంతివంతం!

63చూసినవారు
పసుపుతో చర్మం కాంతివంతం!
ఎన్నో ఔషద గుణాలున్న పసుపు కేవలం ఆహారం పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ చాలా ఉపయోగపడుతుంది. పసుపు చర్మాన్ని కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది. ముఖం మీది మచ్చలు తొలిగిపోవాలంటే.. పసుపు, టమాటా గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే కలబంద గుజ్జుతో కలిపి ముఖానికి అప్లై చేస్తే ముడతల పోయి యవ్వనంగా కనిపిస్తారు. డార్క్ స్పాట్స్, మొటిమలు, జిడ్డు చర్మం తొలిగి ఫ్రెష్‌గా మారుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్