రైల్వే ట్రాక్ పై రాజు శవం ఇలా

507261చూసినవారు
రైల్వే ట్రాక్ పై రాజు శవం ఇలా
సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్ కేసర్-స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అతనిని ఎన్ కౌంటర్ చేయాలని అంతా డిమాండ్ చేశారు. ఇంతలోనే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్