గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్

53చూసినవారు
గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్
TG: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్