పోలీసులకు మాధవీలత స్ట్రాంగ్ వార్నింగ్

64చూసినవారు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'బురఖాల్లో చిన్నపిల్లలు, మగవారితో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ ఐడెంటిటీ చేస్తామంటే చేయనివ్వకుండా మా కార్యకర్తలను హింసిస్తే ఈ సారి ఊరుకునేది లేదు. ఎవరైనా పోలీసులు కాంప్రమైజ్ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం. MIM పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితి వరకు తీసుకెళ్తాం' అంటూ మాధవీలత వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్