తెలంగాణలో ప్రచారం చేయనున్న జాతీయ స్థాయి అగ్రనేతలు

62చూసినవారు
తెలంగాణలో ప్రచారం చేయనున్న జాతీయ స్థాయి అగ్రనేతలు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం ఇవాళ సా.5 గం.కు ముగియనుంది. దీంతో చివరి రోజు జాతీయ స్థాయి అగ్రనేతలంతా రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కూడా కేంద్రమంత్రులు, అగ్ర నేతలు చివరి రోజు క్యాంపెయినింగ్‌లో పాల్గొననున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు.

సంబంధిత పోస్ట్