తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన బంగారం కొనుగోళ్లు

573చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన బంగారం కొనుగోళ్లు
తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయకు జనం నుంచి పెద్దగా స్పందన లేదు. బంగారం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. రేట్లు పెరగడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గోల్డ్ సేల్స్ పూర్తిగా డౌన్ అయ్యాయి. గడిచిన 15 రోజుల్లో ఒక్కో బంగారం షాపులలో రోజుకు తులాల్లోనే బంగారం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 40 నుంచి 50 శాతం బంగారం కొనుగోళ్లు పడిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్