వైభవంగా పెద్దాపూర్ మల్లన్న బోనాలు

72చూసినవారు
వైభవంగా పెద్దాపూర్ మల్లన్న బోనాలు
పెద్దాపూర్ మల్లన్న జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. మల్లన్న బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి సుమారు 35వేలకు పైగా బోనాలను సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణ తో మారుమోగింది. స్వామికి పసుపు, బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్