నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఎంపీగా గెలిస్తే చేపట్టబోయే పనులను వివరించారు.