బిఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

567చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం వద్ద మైనింగ్ పనులను పరిశీలించడానికి వెళ్తున్న బిఆర్. ఎస్. నాయకులను పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్