హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన పల్లయ్య

566చూసినవారు
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన పల్లయ్య
జోగులాంబ గద్వాల్ జిల్లా, అల్లంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం, మున్సిపాలిటీకి చెందిన కొర్రంబలి పాపన్న గారి చిన్న కొడుకు సూరికి అపెండెక్స్ ఆపరేషన్ అయిన విషయాన్ని తెలుసుకొని కర్నూల్ లోని దీపక్ తేజ హాస్పిటల్ లో గురువారం పరామర్శించి వారి యోగక్షేమాలు జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, ఠాగూర్ కృష్ణ, యాపాదిన్నె రంగన్న తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్